AP : ర్యాగింగ్ పేరిట విద్యార్థులను చావ బాదిన సీనియర్స్.. వీడియో వైరల్!
ఏపీలో పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉన్న ఎస్ఎస్ఎన్ ఎడిట్ కాలేజీలో ర్యాగింగ్ భూతం వెలుగు చూసింది. సీనియర్ విద్యార్థులు జూనియర్లను దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు. కర్రలతో విచక్షణారహితంగా కొడుతూ పైశాచిక ఆనందం పొందుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది..