కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించిన చంద్రబాబు దంపతులు-PHOTOS

దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో సీఎంకు అధికారులు, అర్ఛకులు ఘన స్వాగతం పలికారు.

New Update
CM Chandrababu Vijayawada Kanakadurga temple
Advertisment
తాజా కథనాలు