ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో.. 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ మొత్తం రూ.2,86,389 కోట్లుగా అంచనా వేశారు. రూ.2,30,110 కోట్ల రెవెన్యూ ఆదాయం, రూ.30,530 కోట్ల మూలధన వ్యయంతో పద్దును ప్రతిపాదించారు. అలాగే రెవెన్యూ లోటు రూ.24,758 కోట్లు, రూ.55,817 కోట్ల ద్రవ్యలోటును అంచనా వేశారు. ఇక రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GDSP)లో 3.51 శాతం ద్రవ్యలోటు.. 1.56 శాతం రెవెన్యూలోటు ఉంటుందని చెప్పారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: రూ.2.86 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. కీ పాయింట్స్ వివరాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో.. 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి రూ.2,86,389 కోట్లుగా అంచనాతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. రూ.2,20,110 కోట్ల రెవెన్యూ ఆదాయం, రూ.30,530 కోట్ల మూలధన వ్యయంతో పద్దును ప్రతిపాదించారు.
Translate this News: