Airtel, Vodafone Idea Also Increase Thier Tarrifs : రిలయన్స్ జియో నిన్న యూజర్స్ కు షాక్ ఇస్తూ రీఛార్జ్ ప్లాన్స్ పెంచిన విషయం తెలిసిందే.ఈ మేరకు జూలై 3 నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్స్ అమలులోకి వస్తాయని చెప్పింది. ఇప్పుడు ఇదే దారిలో ఎయిర్టెల్, వొడఫోన్ నడిచేందుకు సిద్ధమైనట్లు సమచారం. త్వరలో ఈ రెండు టెలికాం సంస్థలు కూడా తమ రీచార్జ్ ప్లాన్స్ ను పెంచనున్నట్లు తెలుస్తోంది. తాజాగా భారతీ ఎయిర్టెల్ సైతం టారిఫ్లను పెంచేసింది.
పూర్తిగా చదవండి..Airtel : ఎయిర్ టెల్, వోడాఫోన్ మొబైల్ యూజర్స్ కు షాక్.. భారీగా పెరిగిన రీఛార్జ్ ప్లాన్స్!
ఎయిర్టెల్, వొడఫోన్ టెలికాం సంస్థలు రీచార్జ్ ప్లాన్స్ ను పెంచనున్నట్లు తెలుస్తోంది. భారతీ ఎయిర్టెల్ సైతం టారిఫ్లను పెంచేసింది. జూలై 3వ తేదీ నుంచి కొత్త టారిఫ్లు అమలులోకి రానున్నాయి. అన్లిమిటెడ్ వాయిస్, డెయిలీ డేటా, డేటా యాడ్ ప్లాన్స్ కేటగిరీల్లో కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.
Translate this News: