ఢిల్లీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. అక్కడి వాయు కాలుష్యం పరిగిపోతూనే ఉంది. దీపావళికి ముందే ఇలా ఉంది అంటే పండగ తర్వాత ఇంకెలా ఉంటుందా అని భయపడుతున్నారు ఢిల్లీ వాసులు. ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమవుతుందా అని భయపడే స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఏక్యూఐ 266గా ఉంది. ఇది మధ్యాహ్నానానికి 330కి చేరుకుంటోందని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రిసెర్చ్ చెబుతోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే లాక్ డౌన్ తప్పదని నిపుణులు అంటున్నారు.
పూర్తిగా చదవండి..Delhi air polution:ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం..లాక్ డౌన్ విధించే ఛాన్స్
ఢిల్లీ పరిస్థితి దారుణంగా తయారైంది. మామూలుగా ఎప్పుడూ దీపావళి సీజన్ లో స్టార్ట్ అయ్యే వాయు కాలుష్యం ఈ సారి ముందుగానే మొదలైపోయింది. చాలా ఎక్కువగా కూడా ఉంది. అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఢిల్లీలో లాక్ డౌన్ విధిస్తారు అని సమాచారం.
Translate this News: