Megastar Chiranjeevi Vishwambhara: ఆచార్య, గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాల తరువాత..156 వ చిత్రం విశ్వంభర తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మెగాస్టార్. మల్టీ స్టారర్ మూవీ అంటూ వినిపిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో శింబును (Hero Simbu) మరో ప్రధాన పాత్ర కోసం సెలెక్ట్ చేసినట్లు టాక్. సోషియో ఫాంటసీ కథనంగా రూపొందుతున్న ఈ చిత్రం పై అంచనాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా నయా లుక్ కోసం జిమ్ లో వర్క్ ఔట్స్ చేస్తున్న మెగాస్టార్ వీడియో మరింత హైప్ క్రియేట్ చేసింది. అయితే చాలా రోజుల క్రితం నుంచి ఈ సినిమాలో కథానాయికగా స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) , అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా దీనికి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
పూర్తిగా చదవండి..Vishwambhara: 18 ఏళ్ల తర్వాత.. మెగాస్టార్తో మళ్లీ జత కట్టిన ఆ స్టార్ హీరోయిన్
మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం విశ్వంభర. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ లో స్టార్ హీరోయిన్ త్రిషను కథానాయికగా ఎంపిక చేసినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. "వెల్కమ్ ఆన్ బోర్డు" అంటూ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.
Translate this News: