Andhra Pradesh : ఏలూరు జిల్లా (Eluru District) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ దారుణ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ద్వారక తిరుమల సమీపంలోని లక్ష్మీ నగర్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీనిఓ కారు అతి వేగంతో ఢీ కొట్టింది . దీంతో ఈ కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మృతి అక్కడిక్కడే మరణించారు.
పూర్తిగా చదవండి..Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం…నలుగురు మృతి!
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దారుణ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ద్వారక తిరుమల సమీపంలోని లక్ష్మీ నగర్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీనిఓ కారు అతి వేగంతో ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.
Translate this News: