Maharashtra :ఎలక్ట్రిక్ హార్డ్‌వేర్ షాపులో భారీ అగ్నిప్రమాదం, నలుగురు సజీవదహనం..!!

మహారాష్ట్రలోని పూణెలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఓ ఎలక్ట్రిక్ హార్డ్‌వేర్ షాపులో మంటలు భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన తెల్లవారుజామున జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Maharashtra :ఎలక్ట్రిక్ హార్డ్‌వేర్ షాపులో భారీ అగ్నిప్రమాదం, నలుగురు సజీవదహనం..!!
New Update

Maharashtra  : మహారాష్ట్రలోని పూణెలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. ఓ ఎలక్ట్రిక్ హార్డ్‌వేర్ షాపులో మంటలు భారీగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. షాపులో నుంచి భారీ ఎత్తున మంటలు రావడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకునే లోపే నలుగురు మరణించినట్లు తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షాపు పూర్తిగా దగ్ధమయ్యింది. ఈ ఘటన పింప్రి-చించ్వాడ్‌లోని పూర్ణానగర్ ప్రాంతంలో జరిగింది. ఎంతమంది గాయపడ్డారు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

#pune #pune-accident #fire #fire-hazard #maharashtra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి