Cheetah : తిరుమలలో చిరుత పులి కలకలం.. అలర్ట్ అయిన టీటీడీ..!

తిరుమల నడకదారిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఈ నెల 26వ తేదిన అర్థరాత్రి సమయంలో ట్రాప్ కెమెరాలకు చిరుతపులి కదలికలు చిక్కాయని తెలుస్తోంది. దీంతో మరోసారి భద్రతా సిబ్బందిని టీటీడీ అప్రమత్తం చేసింది.

New Update
Cheetah : తిరుమలలో చిరుత పులి కలకలం.. అలర్ట్ అయిన టీటీడీ..!

Cheetah In Tirumala : తిరుమల(Tirumala) నడకదారిలో మరోసారి చిరుతపులి(Cheetah) సంచారం కలకలం రేపుతోంది. ఈ నెల 26వ తేదిన అర్థరాత్రి సమయంలో ట్రాప్ కెమెరాలకు చిరుతపులి కదలికలు చిక్కాయని తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన టీటీడీ(TTD) అధికారులు మరోసారి భద్రతా సిబ్బందిని అలర్ట్ చేశారు. గత ఏడాది తిరుమల కాలినడక మార్గంలో చిరుత దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో తిరుమల భక్తులు నడకదారిలో వెళ్లేందుకు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Also Read : ‘మేమంతా సిద్ధం’ డే 2 షెడ్యూల్ ఇదే..!

Advertisment
Advertisment
తాజా కథనాలు