ఎన్డీయే ప్రభుత్వంలో కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గం సభ్యుల్లో 70 మంది (99 శాతం) కోటీశ్వరులేనని బయటపడింది. ఈ మేరకు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) మంగళవారం ఓ నివేదికలో వెల్లడించింది. మంత్రుల సగటు ఆస్తి విలువ దాదాపు రూ.107.94 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ఇక మంత్రుల్లో ఆరుగురుకి రూ.100 కోట్ల కన్నా ఎక్కువ ఆస్తులు ప్రకటించినట్లు తెలిపింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ రూ.5,705.47 కోట్ల ఆస్తులు ప్రకటించి ఈ జాబితాలో మొదటిస్థానంలో నిలిచారు.
పూర్తిగా చదవండి..Cabinet Ministers: కొత్తగా కొలువుదీరిన కేంద్ర మంత్రుల్లో 99 శాతం మంది కోటీశ్వరులే
కేంద్ర మంత్రివర్గం సభ్యుల్లో 70 మంది (99 శాతం) కోటీశ్వరులేనని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) మంగళవారం ఓ నివేదికలో వెల్లడించింది. మంత్రుల సగటు ఆస్తి విలువ దాదాపు రూ.107.94 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది.
Translate this News: