Haryana School Bus Accident: డ్రైవర్ నిర్లక్ష్యం ఆరుగురు అభంశుభం తెలియని చిన్నారుల ప్రాణాలను హరించింది. హర్యానాలోని నార్నాల్లో జరిగిన ఈ సంఘటన రంజాన్ రోజు పెను విషాదాన్ని మిగిల్చింది. మామూలుగా అయితే ఈరోజు స్కూళ్ళు అన్నీ సెలవు. కానీ జిఎల్ పబ్లిక్ స్కూల్ అధికారులు మాత్రం సెలవు ఇవ్వలేదు. దీంతో పండగ పూటా చిన్నారులు స్కూలుకు వెళ్ళారు. పిల్లలను స్కూలుకు తీసుకువెళుతున్న క్రమంలో బస్సు కనీనాలోని ఉన్హాని గ్రామ సమీపంలో బోల్తా పడింది.
పూర్తిగా చదవండి..Haryana: హర్యానాలో బోల్తాపడిన బస్సు..ఆరుగురు చిన్నారులు మృతి
హర్యానాలో ఈరోజు ఘోర ప్రమాదం జరిగింది. నార్నాల్ అనే ఊరులో ఈరోజు ఉదయం స్కూల్ బస్సు బోల్తా పడడంతో ఆరుగురు చిన్నారులు మృతి చెందగా...20 మందికి పైగా గాయపడ్డారు.
Translate this News: