నేటి కాలంలో, చాలా మంది రోజువారీ దినచర్య చాలా బిజీగా మారింది. ఉదయం నిద్ర లేచిన నుంచే సందడి మొదలవుతుంది. ఇది అర్థరాత్రి వరకు కొనసాగుతుంది. నిత్యం ఈ బిజీ లైఫ్లోనూ, పనిలోనూ తీవ్రమైన రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. గంటల తరబడి కూర్చోవడం లేదా భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల ఈ వ్యాధుల బారిన పడాల్సి వస్తోంది. ఇది ఊబకాయం, మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. అటువంటి పరిస్థితిని నివారించడానికి, తిన్న తర్వాత 10 నిమిషాలు ఈ పనిని చేయండి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, భోజనం చేసిన వెంటనే పొరపాటున కూడా కూర్చోకూడదు లేదా పడుకోకూడదు. ఇలా చేస్తే అనారోగ్యం బారిన పడటం ఖాయం అంటున్నారు. దీన్ని నివారించడానికి, రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాలు నడవడం అలవాటు చేసుకోమని చెబుతున్నారు. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంతోపాటు ఎలాంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉండదు. ఆహారం తిన్న తర్వాత కొంత సేపు నడవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Health Tips : రాత్రి భోజనం చేసిన తర్వాత 10 నిమిషాలు ఈ పని చేస్తే..ఆ రోగాలన్నీ ఫసక్..!!
చాలామంది రాత్రి భోజనం చేయగానే నిద్రిస్తుంటారు. ఈ అలవాటు అనేక వ్యాధులకు కారణమవుతుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత 10 నిమిషాలు నడిస్తే..డయాబెటిస్ వంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Translate this News: