PM Modi Meeting On Kuwait Fire Accident: బుధవారం తెలలవారు ఝామున కువైట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో మొత్తం 49మంది చనిపోగా…అందులో 40 మంది భారతీయులే ఉన్నారు. వీరందరూ సీవదహనం అయ్యారు. బుధవారం ఉదయం 6 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో 160 మంది ఆ భవనంలో ఉన్నారని.. వీళ్లందరూ కూడా ఒకే కంపెనీలో పనిచేస్తున్నట్లు పేర్కొంది. ముందుగా కిచెన్లో ప్రారంభమైన ఆ మంటలు క్షణాల్లోనే భవనమంతా వ్యాపించాయని అధికారులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Pm Modi: కువైట్ అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ సమీక్ష..బాధితులకు అండగా ఉంటామని హామీ
కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 40 మంది భారతీయులు చనిపోయారు. దీని మీద భారత ప్రధాని అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రమాద కారణాలను తెలుసుకున్న ఆయన బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Translate this News: