Car Accident In Texas : అమెరికా (America) లోని టెక్సాస్ రాష్ట్రం అన్నాలోని రోడ్డు నెంబర్ 75లో జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident) లో నలుగురు భారతీయులు మృతి చెందారు. వీరిలో ఒకరు తమిళనాడు (Tamilnadu) వాసి కాగా..మిగిలిన ముగ్గురు హైదరాబాద్ (Hyderabad) కు చెందినవారు. ఈ ప్రమాదం శుక్రవారమే జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..Texas : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాద్ వాసులు మృతి!
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అన్నాలోని రోడ్డు నెంబర్ 75లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతి చెందారు. వారిలో ముగ్గురు హైదరాబాద్ వాసులు ఉన్నారు.హైదరాబాద్ కు చెందిన ఆర్యన్ రఘునాథ్, ఫరూఖ్, లోకేశ్ పాలచర్ల ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.
Translate this News: