Uttar Pradesh: చిన్న భూ వివాదం ఒకే ఇంటిలోని ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. భూ తగాదా ఉన్నవారు తమకు తగాదా ఉన్న కుటుంబ సభ్యులును జీపులో వచ్చి తుపాకులతో కాల్చి చంపిన దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని లక్నో (Lucknow) లో చోటు చేసుకుంది. యోగి ఆదిత్య నాథ్ పాలనలో ఉన్న రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.
పూర్తిగా చదవండి..Lucknow Crime:వచ్చారు..కాల్చారు..పోయారు..సీసీ టీవీలో రికార్డు అయిన దారుణం!
లక్నో లో దారుణం ఘటన జరిగింది. ఓ చిన్న భూ తగాదా ముగ్గురి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. నిందితులు జీపులో వచ్చి ముగ్గురు కుటుంబ సభ్యులను కాల్చి చంపారు. ఈ దారుణం అంతా ఇంటి ముందు అమర్చిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.
Translate this News: