పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సులో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బలూచిస్థాన్ రాజధాని క్వెట్టా సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇక వివారాల్లోకి వెళ్తే.. టర్బాట్ నుంచి క్వెట్టాకు ఓ బస్సు వెళ్తోంది. కనుమ మార్గం గుండా ప్రయాణిస్తుండగా.. సడన్గా అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 28 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
పూర్తిగా చదవండి..Accident: లోయలో పడ్డ బస్సు.. 28 మంది మృతి
పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Translate this News: