Bihar :దేశ రాజకీయాలకు హైదరాబాద్ కేంద్రంగా మారుతోంది. ఇటీవలే జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో బస చేసి వెళ్లగానే బిహార్ నుంచి 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ మేరకు బిహార్లో కొత్తగా కొలువుదీరిన జేడీయూ-బీజేపీ (JDU-BJP) సంకీర్ణ ప్రభుత్వం అక్కడి అసెంబ్లీలో ఫిబ్రవరి 12న బలనిరూపణ చేసుకోవాల్సివుంది. ఈ నేపథ్యంలో బిహార్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానంలో పట్నా నుంచి హైదరాబాద్కు తరలించింది అధిష్టానం.
పూర్తిగా చదవండి..National: హైదరాబాద్ కేంద్రంగా బిహార్ రాజకీయాలు!
క్యాంప్ రాజకీయాలకు హైదరాబాద్ కేంద్రంగా మారుతోంది. జార్ఖండ్ ఎమ్మెల్యేలు నగరాన్ని వీడినవెంటనే 22 మంది బిహార్ ఎమ్మెలేలు హైదరాబాద్ చేరుకున్నారు. జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఫిబ్రవరి 12న బలనిరూపణ చేసుకోవాల్సివుంది. అప్పటివరకూ వీరంతా ఇక్కడే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Translate this News: