Fraud: అధిక వడ్డీ ఆశ చూపి రూ.200 కోట్ల మోసం..

హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌ భారీ మోసానికి పాల్పడింది. అధిక వడ్డీ ఆశచూపించి 517 మంది నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసి మోసం చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Fraud: అధిక వడ్డీ ఆశ చూపి రూ.200 కోట్ల మోసం..
New Update

హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌ భారీ మోసానికి పాల్పడింది. అధిక వడ్డీతో 517 మందికి ఆశ చూపించింది. వాళ్ల నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసి మోసం చేసింది. చివరికి తాము మోసపోయామని బాధితులు గ్రహించారు. దీంతో వాళ్లందరూ బషీర్‌బాగ్ సీసీఎస్‌ పోలీస్ స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయ చేయాలంటూ డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు.

Also read: జూ. ఎన్టీఆర్‌కు మేనత్త పురంధేశ్వరి బ‌ర్త్ డే విషెస్..!

#fraud #telugu-news #scam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి