Telangana : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లు బదిలీ

తెలంగాణలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

Telangana : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లు బదిలీ
New Update

Telangana IAS Transfers : తెలంగాణ (Telangana) లో కొలుదీరిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారుల బదిలీలపై బదిలీ వేటు కొనసాగిస్తోంది. తాజాగా 20 మంది ఐఏఎస్ అధికారులను (IAS Officials) బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ శాంతి కుమారి (CS Shanti Kumari).

మారిన 20 జిల్లాల కలెక్టర్లు..

* ఖమ్మం కలెక్టర్‌గా ముజామిల్‌ఖాన్

* నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌గా బదావత్‌ సంతోష్

* రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా సందీప్‌కుమార్ ఝా

* కరీంనగర్‌ కలెక్టర్‌గా అనురాగ్ జయంతి

* కామారెడ్డి కలెక్టర్‌గా ఆశిశ్‌ సంఘ్‌వాన్‌

* భద్రాద్రి కలెక్టర్‌గా జితేష్‌ వి పాటిల్

* భూపాలపల్లి కలెక్టర్‌గా రాహుల్‌శర్మ

* నారాయణపేట కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్

* పెద్దపల్లి కలెక్టర్‌గా కోయ శ్రీహర్ష

* హనుమకొండ కలెక్టర్‌గా ప్రావిణ్య

* మంచిర్యాల కలెక్టర్‌గా కుమార్ దీపక్

* వికారాబాద్‌ కలెక్టర్‌గా ప్రదీప్ జైన్

* నల్గొండ కలెక్టర్‌గా నారాయణరెడ్డి

* వనపర్తి కలెక్టర్‌గా ఆదర్శ్‌ సురభి

* సూర్యాపేట కలెక్టర్‌గా తేజాస్ నందలాల్ పవార్

* వరంగల్ కలెక్టర్‌గా సత్య శారదాదేవి

* ములుగు కలెక్టర్‌గా టీఎస్ దివాకరా

* నిర్మల్ కలెక్టర్‌గా అభిలాష్ అభినవ్

Also Read : పవన్ చాంబర్‌పై కొనసాగుతున్న కసరత్తు.. గతంకంటే భిన్నంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు.!

#congress #cs-shanti-kumari #ias-transfers-in-telangana
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe