IAS Transfers In Telangana: తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్, 40 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
తెలంగాణలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మరోసారి ఐదుగురు ఐఏఎస్ అధికారులతో పాటు 40 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.