Telangana : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లు బదిలీ

తెలంగాణలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

New Update
Telangana : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లు బదిలీ

Telangana IAS Transfers : తెలంగాణ (Telangana) లో కొలుదీరిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారుల బదిలీలపై బదిలీ వేటు కొనసాగిస్తోంది. తాజాగా 20 మంది ఐఏఎస్ అధికారులను (IAS Officials) బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ శాంతి కుమారి (CS Shanti Kumari).

మారిన 20 జిల్లాల కలెక్టర్లు..

* ఖమ్మం కలెక్టర్‌గా ముజామిల్‌ఖాన్
* నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌గా బదావత్‌ సంతోష్
* రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా సందీప్‌కుమార్ ఝా
* కరీంనగర్‌ కలెక్టర్‌గా అనురాగ్ జయంతి
* కామారెడ్డి కలెక్టర్‌గా ఆశిశ్‌ సంఘ్‌వాన్‌
* భద్రాద్రి కలెక్టర్‌గా జితేష్‌ వి పాటిల్
* భూపాలపల్లి కలెక్టర్‌గా రాహుల్‌శర్మ
* నారాయణపేట కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్
* పెద్దపల్లి కలెక్టర్‌గా కోయ శ్రీహర్ష
* హనుమకొండ కలెక్టర్‌గా ప్రావిణ్య
* మంచిర్యాల కలెక్టర్‌గా కుమార్ దీపక్
* వికారాబాద్‌ కలెక్టర్‌గా ప్రదీప్ జైన్
* నల్గొండ కలెక్టర్‌గా నారాయణరెడ్డి
* వనపర్తి కలెక్టర్‌గా ఆదర్శ్‌ సురభి
* సూర్యాపేట కలెక్టర్‌గా తేజాస్ నందలాల్ పవార్
* వరంగల్ కలెక్టర్‌గా సత్య శారదాదేవి
* ములుగు కలెక్టర్‌గా టీఎస్ దివాకరా
* నిర్మల్ కలెక్టర్‌గా అభిలాష్ అభినవ్

Also Read : పవన్ చాంబర్‌పై కొనసాగుతున్న కసరత్తు.. గతంకంటే భిన్నంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు.!

Advertisment
తాజా కథనాలు