నిజామాబాద్ జిల్లాలోని ఓ బస్సులో భారీ చోరీ జరిగింది. ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నుంచి దుండగులు రూ.12.80 లక్షలు దొంగిలించారు. అసలేం జరిగిందంటే.. జగిత్యాలకు చెందిన హనుమంతు అనే ఓ వ్యక్తి ముంబయి నుంచి జగిత్యాలకు వచ్చే ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్నాడు. అయితే ఆ బస్సు నిజామాబాద్ శివారులోని సారంగపూర్ వద్ద ప్రయాణికులు టీ తాగడానికి ఆపారు. దీంతో ఇదే అదునుగా భావించిన దుండగులు దోపిడీ చేసేందుకు సిద్ధమయ్యారు.
పూర్తిగా చదవండి..Telangana: ప్రైవేటు బస్సులో భారీ చోరీ.. రూ.12.80 లక్షలు కొట్టేసిన దుండగులు..
ముంబాయి నుంచి జగిత్యాలకు వస్తున్న ఓ ప్రైవేటు బస్సులో భారీ చోరి జరిగింది. బస్సు నిజామాబాద్ శివారు ప్రాంతంలో టీ తాగడం కోసం ఆపారు. దీంతో దుండగులు హనుమంతు అనే ప్రయాణికి బ్యాగును చోరీ చేశారు. అందులో రూ.12.80 లక్షలు ఉన్నాయని బాధితుడు వాపోయాడు.
Translate this News: