11 మంది IASల బదిలీ... ఆ అధికారికి చెక్..!

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 11మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana: యూనివర్సిటీ ఇంఛార్జి వీసీల పదవీకాలం పొడిగింపు
New Update

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 11మంది ఐఏఎస్  అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ అర్వింద్ కుమార్ పై వేటు వేసింది రాష్ట్ర సర్కార్. ఎలక్షన్ కమిషన్‌ బదిలీ చేసిన శ్రీనివాస్‌రాజు, శ్రీదేవికి తిరిగి పోస్టింగ్ ఇచ్చింది.

* విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ
* విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బి.వెంకటేశం
* మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్‌
* హైదరాబాద్ వాటర్‌వర్క్స్‌ ఎండీగా సుదర్శన్ రెడ్డి
* వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా శ్రీదేవి
* మహిళా- శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి అరుణ
* జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా
* ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా కర్ణన్‌
* రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా శ్రీనివాస్ రాజు
* అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణి ప్రసాద్‌

ALSO READ: రేపు కాంగ్రెస్ కీలక భేటీ.. వారందరికీ పదవులు!

publive-image publive-image

#telangana-news #breaking-news #ias-transfers
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe