తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 11మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ అర్వింద్ కుమార్ పై వేటు వేసింది రాష్ట్ర సర్కార్. ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసిన శ్రీనివాస్రాజు, శ్రీదేవికి తిరిగి పోస్టింగ్ ఇచ్చింది.
పూర్తిగా చదవండి..11 మంది IASల బదిలీ… ఆ అధికారికి చెక్..!
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 11మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Translate this News: