Andhra Pradesh: ఏపీలో పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..

ఏపీలో పదో తరగతి ఫలితాల విడుదలకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 22న (సోమవారం) ఉదయం 11 గంటలకు పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని తెలిపింది. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్‌ విడుదల చేస్తారని పేర్కొంది.

Andhra Pradesh: ఏపీలో పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..
New Update

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాల విడుదలకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 22న (సోమవారం) ఉదయం 11 గంటలకు పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని తెలిపింది. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్‌ విడుదల చేస్తారని పేర్కొంది. మార్చి 18 నుంచి 30 వరకు ఏపీలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 6.3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

Also Read: 20 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి..

#andhra-pradesh #telugu-news #10th-class-results
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe