జగన్ అంటే తనకు ద్వేషం కాదని.. కేవలం సిద్ధాంతం కోసమే పోరాడుతున్నానని అన్నారు వైఎస్ షర్మిల. వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టడం కోసమే కాంగ్రెస్ లో చేరానని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేస్తుంటే దండయాత్ర చేయాల్సింది పోయి.. వంగి వంగి దండాలు పెడుతున్నారని కామెంట్స్ చేశారు.
YS Sharmila : అనకాపల్లి జిల్లా(Anakapalle District) ములగపుడి గ్రామ ప్రజలతో APCC చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి(YS Sharmila Reddy) రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జగన్(YS Jagan) అన్న అంటే తనకు ద్వేషం కాదని చెప్పుకొచ్చారు. కేవలం సిద్ధాంత పోరాటమేనన్నారు. వైఎస్సార్(YSR) ఆశయాలను జగన్ అన్న నిలబెట్టడం లేదని.. జగన్ అన్న విధానాలు వైఎస్సార్ ఆశయాలు కాదని వివరించారు.
పొరపాటే కానీ..
వైఎస్సార్ చనిపోయాక జగన్ ఆక్రమాస్తుల కేసు FIRలో వైఎస్సార్ పేరు చేర్చడం కాంగ్రెస్ పార్టీ(Congress Party) కావాలని చేసిన తప్పు కాదన్నారు. అది తెలియక చేసిన పొరపాటే కానీ.. తెలిసి చేసిన పొరపాటు కాదని తెలిపారు. సోనియా గాంధీ ఈ విషయం తనతో స్వయంగా చెప్పిందన్నారు. వైఎస్సార్ కుటుంభం అంటే గాంధీ కుటుంభానికి ఇప్పటికీ మమకారం ఉందని..వైఎస్సార్ అంటే సోనియాకి గౌరవం అని పేర్కొన్నారు. నా మనసు నమ్మింది కాబట్టే..కాంగ్రెస్ లో చేరానని స్పష్టం చేశారు. రాష్ట్రానికి, వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ ఏ మాత్రం మోసం చేయలేదని వెల్లడించారు.
వైఎస్సార్ ఆశయాలు సాధన అంటే జలయజ్ఞం ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేయాలి కదా ?, ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలి కదా ?, ఎందుకు జలయజ్ఞం ప్రాజెక్ట్ లను నిర్లక్ష్యం చేశారు? అని ప్రశ్నించారు. జగన్ అన్న ప్రభుత్వంలో వ్యవసాయం దండగా అనిపించేలా చేశాడన్నారు. గిట్టుబాటు ధర లేదు, పంట నష్ట పరిహారం లేదు, సబ్సిడీ పథకాలు పూర్తిగా ఎత్తివేశారని వ్యాఖ్యానించారు. రైతులకు ప్రయోజనం పక్కన పెట్టి వాళ్ళ భూములే కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత కూలి పనులకు పోతున్నారన్నారు.
రాజీనామా చేసి ఉంటే..
రాష్ట్రానికి హోదా వచ్చి ఉంటే ఎన్నో పరిశ్రమలు వచ్చేవని.. ఇక్కడ 25 మంది ఎంపీలు ఉన్నారు..గాడిదలు కాస్తున్నారా? అని విమర్శలు గుప్పించారు. బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేస్తుంటే.. ఒక్క రోజు కూడా ఆందోళన చేసింది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ లు రాజీనామా చేసి ఉంటే..హోదా వచ్చి ఉండేది కదా అని నిలదీశారు. బీజేపీ మీద దండయాత్ర చేయాల్సింది పోయి.. వంగి వంగి దండాలు పెడుతున్నారని ధ్వజమెత్తారు.
జగన్ మోహన్ రెడ్డి ఒక కుంభ కర్ణుడని ఎద్దేవ చేశారు. ఎన్నికల ముందు ఉద్యోగాలు అని నిద్ర లేచాడని.. 25 వేల DSC ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 6 వేల పోస్టులు వేశారని మండిపడ్డారు. మద్యపాన నిషేదం చేయకపోతే ఓటు అడగను అన్నాడని..నిషేదం పక్కన పెడితే ..సర్కారే మద్యం అమ్ముతుందన్నారు. జగన్ వాగ్ధానాలు అన్ని మద్యం షాపుల్లో బ్రాండ్ పేర్లతో ఉన్నాయని పేర్కొన్నారు. కల్తీ మద్యం అమ్ముతూ జనాలను చంపుతున్నారని ఆరోపించారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఒక్కటి అమలు కాలేదని..రాష్ట్ర విభజన హామీలు, రాజధాని నిర్మాణం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కామెంట్స్ చేశారు.
YS Sharmila : జగన్ కుంభకర్ణుడు.. 25 మంది ఎంపీలు గాడిదలు కాస్తున్నారా?.. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న షర్మిల..!
జగన్ అంటే తనకు ద్వేషం కాదని.. కేవలం సిద్ధాంతం కోసమే పోరాడుతున్నానని అన్నారు వైఎస్ షర్మిల. వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టడం కోసమే కాంగ్రెస్ లో చేరానని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేస్తుంటే దండయాత్ర చేయాల్సింది పోయి.. వంగి వంగి దండాలు పెడుతున్నారని కామెంట్స్ చేశారు.
YS Sharmila : అనకాపల్లి జిల్లా(Anakapalle District) ములగపుడి గ్రామ ప్రజలతో APCC చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి(YS Sharmila Reddy) రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జగన్(YS Jagan) అన్న అంటే తనకు ద్వేషం కాదని చెప్పుకొచ్చారు. కేవలం సిద్ధాంత పోరాటమేనన్నారు. వైఎస్సార్(YSR) ఆశయాలను జగన్ అన్న నిలబెట్టడం లేదని.. జగన్ అన్న విధానాలు వైఎస్సార్ ఆశయాలు కాదని వివరించారు.
పొరపాటే కానీ..
వైఎస్సార్ చనిపోయాక జగన్ ఆక్రమాస్తుల కేసు FIRలో వైఎస్సార్ పేరు చేర్చడం కాంగ్రెస్ పార్టీ(Congress Party) కావాలని చేసిన తప్పు కాదన్నారు. అది తెలియక చేసిన పొరపాటే కానీ.. తెలిసి చేసిన పొరపాటు కాదని తెలిపారు. సోనియా గాంధీ ఈ విషయం తనతో స్వయంగా చెప్పిందన్నారు. వైఎస్సార్ కుటుంభం అంటే గాంధీ కుటుంభానికి ఇప్పటికీ మమకారం ఉందని..వైఎస్సార్ అంటే సోనియాకి గౌరవం అని పేర్కొన్నారు. నా మనసు నమ్మింది కాబట్టే..కాంగ్రెస్ లో చేరానని స్పష్టం చేశారు. రాష్ట్రానికి, వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ ఏ మాత్రం మోసం చేయలేదని వెల్లడించారు.
Also Read : మంత్రి రోజాకు, అంబటి రాంబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పృథ్వీరాజ్.!
వ్యవసాయం దండగ..
వైఎస్సార్ ఆశయాలు సాధన అంటే జలయజ్ఞం ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేయాలి కదా ?, ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలి కదా ?, ఎందుకు జలయజ్ఞం ప్రాజెక్ట్ లను నిర్లక్ష్యం చేశారు? అని ప్రశ్నించారు. జగన్ అన్న ప్రభుత్వంలో వ్యవసాయం దండగా అనిపించేలా చేశాడన్నారు. గిట్టుబాటు ధర లేదు, పంట నష్ట పరిహారం లేదు, సబ్సిడీ పథకాలు పూర్తిగా ఎత్తివేశారని వ్యాఖ్యానించారు. రైతులకు ప్రయోజనం పక్కన పెట్టి వాళ్ళ భూములే కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత కూలి పనులకు పోతున్నారన్నారు.
రాజీనామా చేసి ఉంటే..
రాష్ట్రానికి హోదా వచ్చి ఉంటే ఎన్నో పరిశ్రమలు వచ్చేవని.. ఇక్కడ 25 మంది ఎంపీలు ఉన్నారు..గాడిదలు కాస్తున్నారా? అని విమర్శలు గుప్పించారు. బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేస్తుంటే.. ఒక్క రోజు కూడా ఆందోళన చేసింది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ లు రాజీనామా చేసి ఉంటే..హోదా వచ్చి ఉండేది కదా అని నిలదీశారు. బీజేపీ మీద దండయాత్ర చేయాల్సింది పోయి.. వంగి వంగి దండాలు పెడుతున్నారని ధ్వజమెత్తారు.
Also Read : Pawan Kalyan: బీ కేర్ ఫుల్.. జనసైనికులకు పార్టీ అధినేత పవన్ హెచ్చరిక..!
కుంభ కర్ణుడే..
జగన్ మోహన్ రెడ్డి ఒక కుంభ కర్ణుడని ఎద్దేవ చేశారు. ఎన్నికల ముందు ఉద్యోగాలు అని నిద్ర లేచాడని.. 25 వేల DSC ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 6 వేల పోస్టులు వేశారని మండిపడ్డారు. మద్యపాన నిషేదం చేయకపోతే ఓటు అడగను అన్నాడని..నిషేదం పక్కన పెడితే ..సర్కారే మద్యం అమ్ముతుందన్నారు. జగన్ వాగ్ధానాలు అన్ని మద్యం షాపుల్లో బ్రాండ్ పేర్లతో ఉన్నాయని పేర్కొన్నారు. కల్తీ మద్యం అమ్ముతూ జనాలను చంపుతున్నారని ఆరోపించారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఒక్కటి అమలు కాలేదని..రాష్ట్ర విభజన హామీలు, రాజధాని నిర్మాణం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కామెంట్స్ చేశారు.
AP News : రూ.10 వేలు ఇవ్వు.. లేదంటే పక్కలోకి రా.. టీడీపీ నేత వేధింపులు!
కస్తూర్బా స్కూల్లో తన కూతురికి సీటు కావాలని అడిగితే కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేశాడు. స్కూల్లో సీటు Short News | Latest News In Telugu | అనంతపురం | ఆంధ్రప్రదేశ్
Weather Update: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల వారికి బూడిద వర్షం.. ఆందోళనలో ప్రజలు
నంద్యాల | Short News | Latest News In Telugu | వాతావరణం | మెదక్ | కడప | గుంటూరు | విజయనగరం | అనంతపురం | పశ్చిమ గోదావరి | తూర్పు గోదావరి | కర్నూలు | శ్రీకాకుళం | వైజాగ్ |
HHVM: పవన్ కల్యాణ్ కు బిగ్ షాక్.. మరో వివాదంలో హరిహర వీరమల్లు!
‘హరిహర వీరముల్లు’ సినిమా ఊహాజనితమైన కాల్పనిక కథతో తీశారని ఏపీ సీపీఎం కార్యదర్శి శ్రీనివాస రావు ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
Roja-Pawan kalyan : పవన్ను అంత మాటన్న రోజా.. అపానవాయువు అంటూ సంచలన ట్వీట్!
పవన్ కామెంట్స్ పై కూడా రోజా ఇన్ డైరెక్ట్ గానే సంబోధించారు. అపానవాయువు అంతటా ఉంటుంది కానీ ఏమి లాభం? అంటూ Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Hari Hara Veeramallu: హరిహర వీర మల్లుకు చంద్రబాబు అభినందనలు..ఎన్నాళ్లనుంచో అంటూ...
పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా ఘన విజయం సాధించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అకాంక్షించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
love couple : అరె మామ ప్రేమ గుడ్డిదే కాదు నో ఏజ్ లిమిట్స్ కూడా...
ప్రేమ గుడ్డిదే కాదు వయసుతో కూడా సంబంధం లేదని నిరూపించింది చిత్తూరుకు చెందిన ప్రేమజంట. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
OpenAI Chatgpt: డాక్టర్లనే మరిపించిన చాట్జీపీటీ.. నెలల తరబడి బాధపడుతున్న సమస్యకు పరిష్కారం
pawan kalyan: హరిహర వీరమల్లు సినిమాను బాయ్ కట్ చేసుకోండి.. పవన్ సంచలన స్టేట్మెంట్!
Khammam News: మున్నేరు వాగు ఉగ్రరూపం.. వరదల్లో చిక్కుకున్న ఐదుగురు కాపరులను కాపాడిన NDRF
Medak Crime: మెదక్లో దారుణ హత్య.. కూతురును ప్రేమించాడని బండరాయితో కొట్టి..!
Ghee Milk: రాత్రి నెయ్యితో పాలు తాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు