పులివెందులలో బంధువుల ఇంటికి జగన్
ఏపీ సీఎం జగన్ కొద్దిసేపటికి క్రితం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందింది. 135 సీట్లతో భారీ విజయం సాధించిన టీడీపీ కూటమి వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేసింది.
ఏపీ సీఎం జగన్ పవర్ ప్రాజెక్టులపేరుతో భూసంతర్పణ చేశారని బీజేపీ నేత లంకా దినకర్ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా విలువైన భూములను పలు కంపెనీలకు నామమాత్రపు ధరకు ధారాదత్తం చేశారంటూ మండిపడ్డారు. దోపిడీలు చేసి సంపాదించిన సొమ్మంతా ఎన్నికల్లో విచ్చల విడిగా పంచిపెట్టారని అన్నారు.