YCP MP Vijay Sai Reddy raised question about Coastal States Fund in Rajya Sabha: రాజ్య సభలో(Rajya Sabha) ప్రశ్నోత్తరాల సమయంలో కోస్తా రాష్ట్రాలకు సంబంధించి పలు అంశాలపై కేంద్రాన్ని వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి(MP Vijay Sai Reddy) ప్రశ్నించారు. కోస్తా ప్రాంతాల్లో తుఫాన్ వల్ల సంభవించే విపత్తును ఎదుర్కొనేందుకు ఎఫ్పటికప్పుడు ప్రణాళికలను సవరిస్తున్నారా ? అని అడిగారు. కోస్తా రాష్ట్రాలు తరుచూ వరద బారిన పడుతుంటాయని, ఆయా రాష్ట్రాలకు సహాయపడేలా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసే ఆలోచన ఏదైనా కేంద్రం వద్ద ఉందా అని ప్రశ్నలు వేశారు.
పూర్తిగా చదవండి..ఆ ఆలోచన ఏమైనా వుందా…. కోస్తా రాష్ట్రాల అంశంపై విజయ్ సాయి రెడ్డి ప్రశ్న….!
Translate this News: