Opinion poll : లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. 2024 లోక్సభ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం త్వరలో ప్రకటించనుంది.ఈ తరుణంలో మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ముందు తీసుకున్న ఈ నిర్ణయం..మోదీ సర్కార్ లో ఉన్న కాన్ఫిడెన్స్ ను బయటపెడుతోంది. ఎన్నికల ముందు ఏ ప్రభుత్వాలు కానీ ఆచితూచి వ్యవహారిస్తుంటాయి. వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అయితే మరింత జాగ్రత్తగా ఉంటాయి. ఏమాత్రం తేడా వచ్చినా..ప్రతిపక్షాలకు అవకాశం కల్పించినట్లు అవుతుంది. ఇది ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల సమయంలో సమయానుసారంగా వ్యవహారిస్తుంటాయి.
పూర్తిగా చదవండి..Opinion poll : సీఏఏ అమలు లోకసభ ఎన్నికలను ప్రభావితం చేస్తుందా?మోదీ సర్కార్ ను వారు అర్థం చేసుకుంటారా? సర్వేలు ఏం చెబుతున్నాయి..!
దేశంలో సీఏఏ అమలులోకి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో దీని ప్రభావం ఎలా ఉంటుంది? మోదీ సర్కార్ ను ముస్లింలతోపాటు సీఏఏను వ్యతిరేకిస్తున్న వర్గాలు అర్థం చేసుకుంటాయా? సీఏఏ మోదీ సర్కార్ కు ఎలాంటి ఫలితాలను ఇవ్వనుంది. సర్వేలు ఏం చెబుతున్నాయి. తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
Translate this News: