భారతదేశంలో 2022-2023 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను దాఖలు చేయడానికి గడువు జులై 31తో ముగిసింది. ఇప్పటి వరకు దీనికి సంబంధించి సుమారు 6 కోట్ల ఐటీఆర్ దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ ఆదివారం వెల్లడించింది. ఆదివారం సాయంత్రం వరకు దాదాపు 27 లక్షల ఐటీఆర్ లు దాఖలయ్యాయని తెలిపింది.
పూర్తిగా చదవండి..అత్యధిక పన్ను చెల్లించే వ్యక్తి ఎవరో తెలుసా?
Translate this News: