పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో నేడు రెండో రోజు. ఈ రోజు కూడా చారిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే తొలిసారిగా దేశ కొత్త పార్లమెంట్ భవనంలో కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. కాగా, ఈ ప్రత్యేక సెషన్లో పలు ప్రత్యేక బిల్లులు కూడా ఆమోదం పొందుతాయని భావిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కాగా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం పార్లమెంట్ హౌస్కు చేరుకున్నప్పుడు, మహిళా రిజర్వేషన్ బిల్లుపై విలేకరులు ఆమెకు ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. “ఇది మాది, అప్నా హై” అని అన్నారు.
పూర్తిగా చదవండి..Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియాగాంధీ ఏమన్నారంటే..!!
మహిళా రిజర్వేషన్ బిల్లు లోకసభలో ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా చారిత్రక సందేశం ఇచ్చే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. కాగా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్లమెంట్ హౌస్కు చేరుకున్నప్పుడు, మహిళా రిజర్వేషన్ బిల్లుపై విలేకరులు అడిగన ఈ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
Translate this News: