ఇటీవల ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్, భారత ప్రభుత్వం మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. వాట్సాప్లోని ఎండ్ టూ ఎండ్ ఇన్స్క్రిప్షన్ను తీసివేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే.. తాము వాట్సాప్ సేవల్ని భారత్లో నిలిపివేస్తామని హెచ్చరించింది. అయితే కేంద్ర ఐటీశాఖ కేవలం ఈ ఒక్క రూల్ మాత్రమే కాదు.. మరికొన్ని నిబంధలను కూడా పాటించాలని వాట్సాప్ను కోరింది.
పూర్తిగా చదవండి..WhatsApp vs Govt of India: వాట్సాప్ VS కేంద్ర ప్రభుత్వం.. కోర్టుకు వెళ్లిన పంచాయితీ
కొత్త ఐటీ రూల్స్ను సవాల్ చేస్తూ వాట్సాప్, ఫేస్బుక్లు వేసిన పిటిషన్ను సవాలు చేస్తూ.. కేంద్ర ఐటీశాఖ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. భారత వినియోగదారుల ప్రాథమిక హక్కులను వాట్సాప్, ఫేస్బుక్లు ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది.
Translate this News: