Tamilnadu Salem Accident : తమిళనాడు(Tamilnadu) లోని సేలంలో రెండు ట్రక్కుల మధ్య ఓ జంట నుజ్జునుజ్జు అయ్యారు. ఈ యాక్సిడెంట్(Truck Accident) కు సంబంధించిన భయంకరమైన వీడియో ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది. ఈ భయానక ఘటన కెమెరాలో చిక్కగా, వీడియో సోషల్ మీడియా(Social Media) లో హల్చల్ చేస్తోంది. దంపతులు(Couples) ఒక ట్రక్కు వెనుక వేచి ఉన్నారు, ఆ తర్వాత వేగంగా వచ్చిన మరొక ట్రక్ వచ్చి జంటను నలిపేసింది.
పూర్తిగా చదవండి..Salem : రెండు లారీల మధ్య భార్యభర్తలు నుజ్జునుజ్జు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
తమిళనాడులోని సేలం వద్ద కర్నాటక నుంచి వరిసాగు చేస్తున్న ట్రక్కు ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఢీకొనడంతో దంపతులు చనిపోయారు. వారి పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. రామన్ నగర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.
Translate this News: