వరద బాధితులకు ఎంపీ వేమిరెడ్డి భారీ ఆర్థిక సాయం

విజయవాడ వరద బాధితుల సహాయార్ధం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ.కోటి సాయం ప్రకటించారు. తన సతీమణి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతి రెడ్డితో విజయవాడ వెళ్లి సీఎం నారా చంద్రబాబునాయుడుకు చెక్కు అందించారు. వేమిరెడ్డి దంపతులను సీఎం అభినందించారు.

వరద బాధితులకు ఎంపీ వేమిరెడ్డి భారీ ఆర్థిక సాయం
New Update
#vijayawada-floods #chandrababu #andhra-pradesh-floods
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe