వరద బాధితులకు ఎంపీ వేమిరెడ్డి భారీ ఆర్థిక సాయం విజయవాడ వరద బాధితుల సహాయార్ధం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ.కోటి సాయం ప్రకటించారు. తన సతీమణి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతి రెడ్డితో విజయవాడ వెళ్లి సీఎం నారా చంద్రబాబునాయుడుకు చెక్కు అందించారు. వేమిరెడ్డి దంపతులను సీఎం అభినందించారు. By Nikhil 03 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి #vijayawada-floods #chandrababu #andhra-pradesh-floods మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి