Ration Cards: రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు. అర్హులైన ప్రతిఒక్కరికీ త్వరలో కొత్త తెల్ల రేషన్ కార్డులు అందిస్తామన్నారు. కార్డులను మంజూరుకు సంబంధించి ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో విధి విధానాలు రూపొందించినట్లు ఆయన చెప్పారు. ‘కార్డు దారులందరికీ 3నెలల తర్వాత సన్నబియ్యం పంపిణీ చేస్తాం. సన్నవడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చేందుకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం’ అని స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..Telangana New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ శుభవార్త!
అర్హులైన ప్రతిఒక్కరికీ త్వరలోనే కొత్త తెల్ల రేషన్ కార్డులు అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కార్డుల మంజూరుకు సంబంధించి కేబినెట్ మీటింగ్లో విధి విధానాలు రూపొందించినట్లు చెప్పారు. కార్డు దారులందరికీ 3నెలల తర్వాత సన్నబియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
Translate this News: