Road Accident: కడప లో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి!

ఖాజీపేట జాతీయ రహదారి దుంపల గట్టు టోల్‌ ప్లాజా సమీపంలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని బైక్‌ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

New Update
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Road Accident: ఖాజీపేట జాతీయ రహదారి దుంపల గట్టు టోల్‌ ప్లాజా సమీపంలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని బైక్‌ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన స్థలంలోనే ఒకరు మృతి చెందగా..మరొకరిని కడప రిమ్స్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: తెగిపోయిన రైల్వేలైన్.. తెలంగాణ, ఏపీ మధ్య ఆ రైళ్లన్నీ రద్దు!

Advertisment
తాజా కథనాలు