Shadnagar : రంగారెడ్డి జిల్లా (Rangareddy District) షాద్నగర్ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులో భారీ పేలుడు (Blast) సంభవించిన సంగతి తెలిసిందే. సౌత్ గ్లాసు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (South Glass Private Ltd. Company) లో కంప్రెషర్ పేలడంతో ఐదుగురు మృతి చెందగా.. 15 మంది కార్మికులు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. ఈ పేలుడు ఘటనలో ఓ ట్విస్ట్ జరిగింది. నిన్న ప్రమానికి గురైనా వారిలో ముగ్గురి ఆచూకీ ఇంత వరకూ లభించలేదు. ఘటనాస్థలిలో శరీర భాగాలు దొరకలేదు. ఆ ముగ్గురు మిస్సింగ్ అయ్యారా..? ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Ts Crime : షాద్నగర్ పేలుడు ఘటనలో ట్విస్ట్..లభించని ముగ్గురి ఆచూకీ
షాద్నగర్లోని బూర్గుల శివారులో భారీ పేలుడులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఐదుగురు మృతి చెందగా.. 15 మంది కార్మికులు గాయపడ్డారు. ప్రమాదానికి గురైన వారిలో ముగ్గురి ఆచూకీ ఇంత వరకూ లభించలేదు. ఘటనాస్థలిలో శరీర భాగాలు దొరకలేదు. ఆ ముగ్గురు మిస్సింగ్పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Translate this News: