Telangana : రాష్ట్రంలో 45 మంది డీఎస్పీల బదిలీ..!

రాష్ట్రంలో పనిచేస్తున్న 45 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర డీజీపీ రవిగుప్త శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఒకే పార్లమెంటు పరిధిలో 3ఏళ్లపాటు పనిచేసిన వారిని బదిలీ చేయాలని ఈసీ ఉత్తర్వుల మేరకు పెద్దెత్తున బదీలను చేపట్టారు.

BREAKING: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం!
New Update

Telangana DSP : తెలంగాణ(Telangana) లో పనిచేస్తున్న 45 మంది డీఎస్పీ(DSP) లను బదిలీ చేస్తూ రాష్ట్ర డీజీపీ రవిగుప్త(DGP Ravi Gupta) శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎలక్షన్స్(Parliament Elections) నేపథ్యంలో ఒకే పార్లమెంటు పరిధిలో నాలుగేళ్లలో మూడేండ్ల పాటు పనిచేసిన వారిని బదిలీ చేయాలని ఈసీ ఉత్తర్వుల మేరకు పెద్దెత్తున బదీలను చేపట్టారు. ఇటీవల ఐపీఎస్ అధికారుల బదిలీలు చేసిన సర్కార్ శనివారం డీఎస్పీలను బదిలీ చేసింది.

Also Read : అంగన్‌వాడీ కేంద్రాల్లో బయో మెట్రిక్‌ విధానం..సీఎం రేవంత్ కీలక ఆదేశం.!

publive-image

#transfers #ts-dgp-ravi-gupta #telangana #dsp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe