AP News: ఏపీలో దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఒక ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల వ్యవధిలో మూడు చోట్ల చోరీ జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో మరోసారి దొంగలు రెచ్చిపోయారు. పేరుపాలెం బీచ్ సమీపంలో పాండురంగస్వామి ఆలయంలో హుండీని ధ్వంసం చేసి నగదు గుర్తుతెలియని దొంగలు అపహరించారు. వరుస దొంగతనాలతో జిల్లా వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు.
పూర్తిగా చదవండి..AP News: దొంగా.. దొంగా.. బాబోయ్.. ఏకంగా ఆలయానికే కన్నం వేశారుగా
పశ్చిమగోదావరి జిల్లాలో వరుస దొంగతనాలు ప్రజలను భయపడేలా చేస్తున్నాయి. SBI బ్యాంక్ చోరి ఘటన మారువకముందే మరో ఘటన జరిగింది. పేరుపాలెం బీచ్ సమీపంలో పాండురంగస్వామి ఆలయంలో హుండిని ధ్వంసం చేసి నగదు అపహరించారు.
Translate this News: