Investors : ఇన్వెస్టర్లు అధిక ఈక్విటీ అమ్మకాలను ఎదుర్కోవడంతో భారతీయ స్టాక్ మార్కెట్(Stock Market) ఈరోజు (గురువారం) తీవ్రంగా దెబ్బతింది. బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 1130 పాయింట్లు పతనమై 72,334.18 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ(Nifty) 50 ఇండెక్స్ కూడా ఏప్రిల్ 19 తర్వాత తొలిసారిగా 370 పాయింట్లు పడిపోయి 22,000 దిగువకు చేరింది.సెన్సెక్స్ 1062.22 పాయింట్లు (1.45%) తగ్గి 72,404.17 వద్ద, నిఫ్టీ 50 345 పాయింట్లు (1.55%) 21,957.50 వద్ద ముగిశాయి. భారతదేశ అస్థిరత సూచిక, ఇండియా విక్స్ ఇండెక్స్, 6.5% పెరిగి 18.20కి చేరుకుంది. ముంబై స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయిన కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్ రూ.400 లక్షల కోట్ల దిగువకు పడిపోయి రూ.393.73 లక్షల కోట్లకు చేరడం గమనార్హం.
పూర్తిగా చదవండి..Stock Market : ఒక్కరోజులోనే స్టాక్ మార్కెట్లో రూ.7.3 లక్షల కోట్ల నష్టం..
ఇన్వెస్టర్లు అధిక ఈక్విటీ అమ్మకాలను ఎదుర్కోవడంతో భారతీయ స్టాక్ మార్కెట్ ఈరోజు (గురువారం) తీవ్రంగా దెబ్బతింది.దీంతో ఒక్కరోజు లోనే 7.3లక్షల కోట్లు నష్టపోయింది.
Translate this News: