MLC: గవర్నర్ (Governer) కోటా ఎమ్మెల్సీల పిటిషన్పై హైకోర్టు (HIgh court) నేడు విచారణ జరిపింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సిఫారసు చేస్తూ గవర్నర్కు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఆ ప్రతిపాదనలను గవర్నర్ తిరస్కరించారు. అయితే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండ రామ్, అమీర్ అలీఖాన్లను నామినేట్ చేయగా గవర్నర్ ఆమోదించారు.
పూర్తిగా చదవండి..Telangana: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కేసు విచారణ వాయిదా!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కేసు విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. సోమవారం ఈ కేసు పరిశీలించిన న్యాయస్థానం తదుపరి విచారణ 14న జరపనున్నట్లు స్పష్టం చేసింది. ఎమ్మెల్సీల నియామకాన్ని గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు పిటిషన్ వేశారు.
Translate this News: