తెలంగాణలో తొలి కరోనా మరణం కేసు నమోదైంది. హైదరాబాద్ లోని ఉస్మానియా హస్పిటల్ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఓ వ్యక్తి చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. చలి జ్వరంతో ఆస్పత్రికి వచ్చిన అతనికి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తుండగానే కన్నుమూశాడని వైద్యులు తెలిపారు. ఇక దీనికి సంబంధిచిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
పూర్తిగా చదవండి..Big breaking : తెలంగాణలో ఈ ఏడాది కరోనా తొలి మరణం..
తెలంగాణలో తొలి కరోనా మరణం కేసు నమోదైంది. హైదరాబాద్ లోని ఉస్మానియా హస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఓ వ్యక్తి చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.
Translate this News: