తెలంగాణలో రేపు (శుక్రవారం) పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఎస్సెస్సీ బోర్టు అధికారులు విడుదల చేయనున్నారు. పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలను అధికారిక వెబ్సైట్ bse.telangana.gov.in లో చూసుకోవచ్చు. వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి.
పూర్తిగా చదవండి..Telangana: పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు ఎప్పుడంటే ?
తెలంగాణలో రేపు (శుక్రవారం) పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. విద్యార్థలు అధికారిక వెబ్సైట్ bse.telangana.gov.in లో ఫలితాలు చూసుకోవచ్చు.
Translate this News: