Weather: బీ అలర్ట్.. దంచికొడుతున్న ఎండలు..!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఏపీలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. అత్యవసరమైతే బయటకు రావాలని అధికారుల సూచిస్తున్నారు.

New Update
Weather: బీ అలర్ట్.. దంచికొడుతున్న ఎండలు..!

Also Read: 30 ఏళ్లు దాటాక డేటింగ్‌లో ఈ తప్పులు అస్సలు చేయకండి

అటు తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి..ఖమ్మం, భద్రాద్రి, నల్గొండకు ఎల్లో అలర్ట్ జారీ జారీ చేశారు. సాధారణం కంటే 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రేపటి నుంచి తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్ ఉందని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు