గోల్కొండలో బోనమెత్తిన కవిత-PHOTOS

నేడు ప్రారంభమైన గోల్కొండ బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని.. బోనం సమర్పించారు. అర్చకులు కవితను ఆశీర్వదించి, అమ్మవారి ప్రసాదం అందజేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్ధిస్తున్నానని కవిత అన్నారు.

New Update
MLC Kavitha Bonalu
Advertisment
Advertisment
తాజా కథనాలు