/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
తెలుగు మీడియా రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురు NTV జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఓ మంత్రి, మహిళా IAS అధికారిని టార్గెట్ చేస్తూ కథనాలు ప్రసారం చేసినందుకు అదుపులోకి తీసుకున్నారు. NTV ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, ఇద్దరు రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్లను అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఎలాంటి ప్రోసిజర్ లేకుండా, నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని NTV సిబ్బంది ఖండించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కూడా జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని ఖండించారు. అలాగే తాజాగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే NTV ఆఫీసులో సిట్ అధికారులు సోదాలు చేశారు.
బిగ్ బ్రేకింగ్ :
— Telugu Scribe (@TeluguScribe) January 14, 2026
రాజకీయ వికృత క్రీడలో భాగంగా NTV జర్నలిస్టులపై పోలీసులు అక్రమ అరెస్టులు
ఇది రేవంత్ రెడ్డి వికృత రాజకీయ క్రీడలో భాగమని పేర్కొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
జర్నలిస్టులపై రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచకాలను ఖండిస్తున్న పౌర సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు, రాజకీయ… pic.twitter.com/e5x2K9ghyM
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) January 14, 2026
ఎన్టీవీ కార్యాలయంలో ఎలాంటి నోటీసులు లేకుండా సిట్ అధికారుల సోదాలు
Video Credits - Ntv pic.twitter.com/pFowvhHugi
Follow Us