Rain Alert : తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలే ..వర్షాలు!
తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు వానలు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నట్లు వివరించింది.
తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు వానలు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నట్లు వివరించింది.
నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్పై కేసు నమోదు అయింది. ప్రచారంలో భాగంగా అర్వింద్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని జగిత్యాల అర్బన్, రూరల్ మండల ఎలక్షన్ ఎఫ్ఎస్టీ ఇన్చార్జి విజయేంద్రరావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంపీపై కేసు నమోదు చేసినట్టు జగిత్యాల టౌన్ సీఐ తెలిపారు.
TG: ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరో షాక్ ఇచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా మరో ఛార్జిషీట్ను దాఖలు చేసింది. కవితను ప్రధాన నిందితురాలిగా ఛార్జిషీట్లో పేర్కొంది. వచ్చే
ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం ఈ నెల 24కు వాయిదా వేసింది. దీంతో ఢిల్లీ హైకోర్టులో తనకు బెయిల్ లభిస్తుందని ఆశించిన కవితకు నిరాశే ఎదురైంది. బెయిల్ కోసం మరికొన్ని రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కవిత హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై రేపు కోర్టు విచారణ జరపనుంది.
ఆర్మూర్ లోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆర్టీసీ స్థలంలో నిర్మించిన షాపింగ్ మాల్ అద్దె రూ.3 కోట్లను సాయంత్రంలోగా చెల్లించాలని స్పష్టం చేశారు. లేకుంటే మాల్ ను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. జీవన్ రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఫుల్ స్పీచ్ ను ఈ వీడియోలో చూడండి.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామారెడ్డిలో ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు ఏం మాట్లాడుతారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ ఫుల్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
TG: బీజేపీపై విమర్శలు చేశారు ఎమ్మెల్సీ కవిత. తప్పు చేసిన ప్రజ్వల్ రేవణ్ణను బీజేపీ వదిలేసిందని.. తప్పు చేయను తనని అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు. బీజేపీ నేతలే ప్రజ్వల్ రేవణ్ణను కేసు నుంచి తప్పించేందుకు విదేశాలకు పంపించారని ఆరోపించారు.