స్కూల్ కి వెళ్తున్నామని చెప్పిన ముగ్గురు అమ్మాయిలు.. ఆ తర్వాత ఏమైందంటే!

నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు విద్యార్ధినిల మిస్సింగ్ కలకలం రేపుతోంది. గర్ల్స్ హైస్కూల్‌లో 10th చదువుతున్న శిరీష, వరలక్ష్మీ, రవలిక అనే అమ్మాయిలు మిస్సయ్యారు. స్కూల్‏కని వెళ్లిన ముగ్గురు రాత్రైనా ఇంటికి రాలేదు. దీంతో పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

New Update
school girls missing

school girls missing

Nizamabad Incident: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో ముగ్గురు స్కూల్ గర్ల్స్ మిస్సింగ్ కలకలం రేపుతోంది. నవీపేట్ లోని ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న శిరీష, వరలక్ష్మీ, రవళి అనే అమ్మాయిలు కనిపించకుండా పోయారు. రోజూలానే స్కూల్‌కు వెళ్తున్నామని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన ముగ్గురు స్తూడెంట్స్ రాత్రైనా ఇంటికి రాలేదు. దీంతో  భయాందోళనలకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్ధినిల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Also Read: Armaan Malik: సోషల్ మీడియా ఇన్‌ప్లుయోన్స‌ర్ తో సింగర్ అర్మాన్ మాలిక్ పెళ్లి.. ఫొటోలు వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు