Hyderabad: హైదరాబాద్‌లో బస్ చక్రాల కిందపడి విద్యార్థి దుర్మరణం

హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ యాక్సిడెంట్ అక్కడ అందరి హృదయాలను కలచివేసింది. శివచరణ్ అనే 11 విద్యార్థి శ్రీ చైతన్య బస్ కింద పడి మరణించాడు. 

School Bus Accident
New Update

Hyderabad School Bus Accident: ఓం నగర్లో  నివసించే  చిరంజీవి అనే  శివ చరణ్  (11) అనే కుర్రాడు స్థానికంగా ఉండే సెయింట్ సలోమోన్స్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. స్కూలు అయిపోయిన తర్వాత శివ చరణ్ తన సైకిల్ పై ఎస్పిఆర్ హిల్స్ మహాత్మా నగర్   నుండి  రహదారిపైకి వచ్చాడు. అయితే అనుకోకుండా అప్పుడే  ఎస్పీఆర్ హిల్స్ నుండి కార్మిక నగర్ వస్తున్న శ్రీ సాయి చైతన్య  పాఠశాల బస్సు రోడ్డు పైకి వచ్చింది. దీంతో శివ అదుపుతప్పి బస్సు కింద పడిపోయాడు. బస్సు చక్రాలు తని మీద నుంచి వెళ్లిపోయాయి. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. 

Also Read: Karnataka: రేణుకాస్వామి హత్య కేసులో ముగ్గురికి బెయిల్


  

 

 

#hyderabad #school-bus-accident
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి